Saturday, 31 August 2019
Friday, 30 August 2019
Thursday, 29 August 2019
బెంగళూరులో విజయ బావుటా
ఈరోజు బెంగళూరు గ్రీన్ ఉడ్ స్కూల్ లో జరిగిన జాతీయ స్థాయి విజన్ క్విజ్ పోటీలు జరిగాయి. దీనిలో 8-12 తరగతి చదివే విద్యార్థులు అర్హులు. ఇందులో పర్యావరణ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. దేశ వ్యాప్తంగా 550 జట్లు పాల్గొన్నాయి. ఈపోటిలో ఔట్ స్టేషన్ విభాగం లో తేజ విద్యాలయ కోదాడ 10వ తరగతి విద్యార్థులు పవన్ రెడ్డి & విష్ణు వర్థన్ ల జట్టు విజయ బావుటా ఎగురవేశారు. వీరికి 7 వేల రూపాయల చెక్కు, మరియు ట్రోఫి, బహూమతిగా క్విజ్ మాస్టర్ వినయ్ మొదలియార్ చేతులమీదుగా అందుకున్నారు.
Subscribe to:
Comments (Atom)
Visit to Sriharikota ISRO
-
5th August 2025 Teja Vidyalaya Today’s Highlight: As part of the "Theme of the Week – Monsoon Season", students actively...






