ప్రభాత సూర్యోదయ వేళ పసి పిల్లల సత్సంగం…, విద్యాలయ పిల్లల శారీరక , మానసిక ఎదుగుదలను ప్రధానంగా చేసుకుని ఈ “ సత్సంగం” ను ప్రతిరోజు ఉదయం 9.00 నుంచి 9.40 వరకు నిర్వహిస్తుంది.
ఆటలు, పాటలు, కథలు , కవితలు, నాటకాలు, నృత్యాలు , పత్రికా పఠనం ఆధారంగా ప్రతివారం ఒక అంశం (Theme) పై నడుస్తుంది.



No comments:
Post a Comment