వ్యాస రచన పోటీలో విజేతలకు బహుమతులు
**********
Legal services Authority of India వారు గత వారంలో నిర్వహించిన వ్యాస రచన పోటీలో ఉత్తమ రచనలకుగాను ఎంపికైన విద్యార్థులకు ఈ రోజు కోదాడ మేజిస్ట్రేట్ శ్రీయుత గౌరవనీయులైన శ్యాం సుందర్ గారు బహుమతులను అందించడం జరిగింది.
పోటీలో పాల్గొన్న అందరు విజేతలే అని పేర్కొన్నారు. ఇలాంటి పాఠ్యేతర సాంస్కృతిక పోటీలను విద్యార్థులకు పెట్టడం మంచికార్యక్రమము అని పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.
విజేతలు :-
వ్యాస రచన - తెలుగు
****+**
ప్రథమ - కృష్ణ ప్రియ -10th
ద్వితీయ - తేజ శ్రీ -10th
తృతీయ - ఆశీష్ -8th & అంజుమ్ 8th
Essay writting - English
********
First -Suhana -10th
2nd - Asmika -9th
3rd - Afsah Jabeen -9th
Consolation- ప్రోత్సాహకర బహుమతులు
10th class - Sansita & Upagna Reddy ,
9th class - Harini & Deekhitha
8th class - Rishika , Purva Reddy & Krithika.
7th class - Bhavagna
6th class - Mokshith & Rishika.
చిన్నారులకు అభినందనలు
No comments:
Post a Comment