Friday, 2 September 2022

 మనిషి మహోన్నత దానం:
**************************

         ఈరోజు కోదాడ లోని కొమరబండ తేజ విద్యాలయ లో మనిషి - మహోన్నత రూపం అనే అంశం మీద కార్యక్రమం జరిగింది. ఈ ప్రపంచం లో అన్ని దానాలలో కంటే మానవ శరీర దానం గొప్పదని వక్తలు పేర్కొన్నారు. రక్తదానం, నేత్ర దానం, అవయవ దానం, శరీర దానం గురించి మానవ వికాస వేదిక రాష్ట్ర కార్యదర్శి తున్నా భాస్కర్ గారు మాట్లాడారు.

 





No comments:

Post a Comment

Teja Vidyalaya Nurtures Young Gardeners Through “Maa Thota” Program

In a meaningful step towards promoting environmental awareness and experiential learning, Teja Vidyalaya successfully organized the “Maa Tho...